ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనసేన ముఖ్యనేతలతో పవన్ కల్యాణ్ టెలికాన్ఫరెన్స్

ABN, First Publish Date - 2021-11-21T22:47:55+05:30

వరదలపై జనసేన ముఖ్యనేతలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వరదలపై జనసేన ముఖ్యనేతలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే.. ప్రభుత్వం నుంచి స్పందన కరువైందన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రజల పక్షాన నిలుస్తామని చెప్పారు. ప్రజాధనంతో ప్రభుత్వం స్థాపించిన వాలంటీర్ల వ్యవస్థ ఎన్నికల కోసం మాత్రమే పనిచేస్తోందన్నారు. ఇకనైనా వాలంటీర్లు వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. 

Updated Date - 2021-11-21T22:47:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising