ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రౌడీయిజం చేస్తే తాట తీస్తాం: పట్టాభిరామ్

ABN, First Publish Date - 2021-02-27T22:22:45+05:30

ప్రజా మద్దతుతో కొత్తవలసలో టీడీపీ విజయం సాధించిదని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: ప్రజా మద్దతుతో కొత్తవలసలో టీడీపీ విజయం సాధించిదని ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు తిరుగుబాటు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రౌడీయిజం చేస్తే తాట తీస్తామన్నారు. నియంతలకు గుణపాఠం చెప్పే విధంగా కొత్తవలస నిలబడిందన్నారు. పోలీస్, అధికార వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడికి తలోంచిన అధికారులు న్యాయస్థానం ముందు తలదించుకోవాలని పట్టాభిరామ్ తెలిపారు.

Updated Date - 2021-02-27T22:22:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising