ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజమహేంద్రవరం జైలుకు పట్టాభి

ABN, First Publish Date - 2021-10-23T08:53:43+05:30

టీడీపీ నాయకుడు పట్టాభిని శుక్రవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ/మచిలీపట్నం టౌన్‌, అక్టోబరు 22: టీడీపీ నాయకుడు పట్టాభిని శుక్రవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్‌  జైలుకు తరలించారు. ముఖ్యమంత్రి జగన్‌ను పరుష పదజాలంతో దూషించి గొడవలకు కారణమయ్యారనే ఆరోపణలపై పట్టాభిపై రాష్ట్ర ప్రభుత్వం 5 కేసులు నమోదు చేసింది. కోర్టు రిమాండ్‌ విధించడంతో తొలుత ఆయన్ను మచిలీపట్నం సబ్‌ జైలుకు తరలించారు. అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌ వచ్చింది. దీంతో శుక్రవారం ఉదయం 6.40గంటలకు ఆర్మ్‌డ్‌ రిజర్వు బలగాలతో ప్రత్యేక వాహనంలో పట్టాభిని రాజమహేంద్రవరానికి తరలించారు. ఉదయం 11గంటల సమయంలో నేరుగా జైలు ప్రాంగణంలోకి తీసుకెళ్లి అక్కడి అధికారులకు అప్పగించారు. పట్టాభిని జైలులో రిమాండ్‌ బ్లాక్‌కు తరలించారు. 

Updated Date - 2021-10-23T08:53:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising