ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ చెప్పేవన్నీ అబద్ధాలు, మాయమాటలు: పట్టాభి

ABN, First Publish Date - 2021-06-21T23:57:34+05:30

సీఎం జగన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలు, మాయమాటలని తెలుగుదేశం సీనియర్ నేత పట్టాభి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి:  సీఎం జగన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలు, మాయమాటలని తెలుగుదేశం సీనియర్ నేత కొమ్మారెడ్డి పట్టాభి రామ్ అన్నారు. సోమవారం  పట్టాభి మీడియాతో మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే 5 రోజుల్లో ఏపీలో..10 శాతం కూడా వ్యాక్సిన్ల పంపిణీ జరగలేదన్నారు. 74.15శాతం ప్రజలకు తొలివిడత వ్యాక్సినే ఇవ్వలేదని చెప్పారు. ఇదేనా జగన్ సాధించిన రికార్డు? అని ఎద్దేవా చేశారు. జగన్‌ డ్రామాలు ఎవరికి తెలియదని?పట్టాభి ప్రశ్నించారు. 

Updated Date - 2021-06-21T23:57:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising