ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాక్షి తప్ప మరో మీడియా ఉండకూడదన్నది జగన్‌రెడ్డి ఆలోచన: టీడీపీ నేత పంచుమర్తి అనురాధ

ABN, First Publish Date - 2021-12-14T02:18:16+05:30

ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణపై సీఐడీ కేసు దుర్మార్గమని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. ఏం నేరం చేశారని జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు? అని ఆమె ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణపై సీఐడీ కేసు దుర్మార్గమని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. ఏం నేరం చేశారని జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు? అని ఆమె ప్రశ్నించారు. జగన్ చేతిలో సీఐడీ కీలు బొమ్మగా మారిందన్నారు. రాష్ట్రంలో సాక్షి తప్ప మరో మీడియా ఉండకూడదన్నది జగన్‌రెడ్డి ఆలోచన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులను ఎత్తిచూపి, జనాన్ని చైతన్యం చేస్తున్నందుకే కక్షగట్టారని పేర్కొన్నారు. వాక్ స్వాతంత్ర్యాన్ని జగన్ రెడ్డి దెబ్బ తీస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. సమస్యలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు రోజుకో ఎత్తుగడ వేయడం జగన్ రెడ్డికి అలవాటేనన్నారు. 

Updated Date - 2021-12-14T02:18:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising