ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీ ఎన్నికలపై పబ్లిక్ ఏమన్నారంటే..

ABN, First Publish Date - 2021-01-25T16:30:00+05:30

ఏపీ ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సోమవారం నామినేషన్ల ప్రక్రియ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణాజిల్లా: ఏపీ ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా ఇంత వరకు రెవిన్యూ డివిజన్లలో ఎక్కడా ఎటువంటి ఏర్పాట్లు జరగలేదు. ఈ సందర్భంగా నూజివీడులో పబ్లిక్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నామని, ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయోనని ఎదురు చూస్తున్నామన్నారు. నామినేషన్లు వేయడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే పంచాయతీ ఆఫీసు తెరవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో మహిళ మాట్లాడుతూ తాను ఎంపీటీసీగా పోటీ చేద్దామని అనుకున్నానని, అయితే కరోనా ఉందని ఎన్నికలు నిలిపివేశారని, ఇప్పుడు కరోనా తగ్గిందని.. ఎస్ఈసీ ఎన్నికలు జరపడానికి సన్నాహాలు చేస్తున్నా.. జగన్ ప్రభుత్వం ముందుకు రావడంలేని మండిపడ్డారు. ఇప్పటికే ఆలస్యమైందని, ఎన్నికలు జరపాలని కోరుతున్నారు. ప్రభుత్వం కావాలనే ఎన్నికలు జరగకుండా చేస్తోందని విమర్శించారు.

Updated Date - 2021-01-25T16:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising