ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూల్‎లో బంగారు వజ్రాల నగలు స్వాధీనం..ఇద్దరు అరెస్ట్

ABN, First Publish Date - 2021-04-14T16:14:37+05:30

పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేశారు. సరైన ఆధారాలు లేని బంగారు వజ్రాల నగలను స్వాధీనం చేసుకున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు : పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేశారు. సరైన ఆధారాలు లేని బంగారు వజ్రాల నగలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి మధురైకి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వజ్రాల విలువ సుమారుగా రూ. కోటీ 4 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులు రాజకుమార్, యస్వంత్ అనే ఇద్దరు యువకులని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

Updated Date - 2021-04-14T16:14:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising