ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పల్నాడు కవి కృష్ణమూర్తి మృతి

ABN, First Publish Date - 2021-09-03T09:06:43+05:30

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కవి, రచయిత చిట్టిప్రోలు కృష్ణమూర్తి (89) గురువారం తుదిశ్వాస విడిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాచేపల్లి, సెప్టెంబరు 2: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కవి, రచయిత చిట్టిప్రోలు కృష్ణమూర్తి (89) గురువారం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని కుమారుడి వద్ద ఉంటున్న ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి పల్నాడు కవిగా పేరుపొందారు. 2011లో ‘పురుషోత్తముడు’ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. మాఘమేఘములు, మహిష శతకం తదితరాలను సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు. ఈయన రాసిన కైకేయి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులకు పరిశీలనా గ్రంథంగా ఎంపికయింది. సాకేతం పేరుతో రామాయణ మహాకావ్యాన్ని రచించారు.

Updated Date - 2021-09-03T09:06:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising