ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలి: పల్లా

ABN, First Publish Date - 2021-06-13T19:58:38+05:30

టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: నగరంలో కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని అధికారులు కూల్చివేతలు చేపట్టారు. యాదవ జగ్గరాజుపేట చెరువు ఆనుకుని పల్లా శ్రీనివాస్‌కు చెందిన స్థలం పెన్సింగ్ అక్రమణ అంటూ అధికారులు తొలగించారు. సర్వే నెం. 14.1లో చెరువుకు చెందిన రెండడుగుల స్థలం ఆక్రమించి పెన్సింగ్ వేశారని అధికారులు చెబుతున్నారు. జాయింట్ సర్వే నిర్వహించి ప్రభుత్వ స్థలం ఉంటే తీసుకోవాలని పల్లా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు చెప్పినా అధికారులు అంగీకరించలేదు. ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలని పల్లా కుటుంబసభ్యులు అన్నారు. కక్ష్య సాధింపులపై దృష్టి పెట్టడం మాని, అభివృద్ధిపై పెట్టాలని సూచించారు.

Updated Date - 2021-06-13T19:58:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising