ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిల్డింగ్ కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించిన పల్లా

ABN, First Publish Date - 2021-06-18T02:59:48+05:30

గాజువాక జంక్షన్‌లో ఎలాంటి నోటీసు ఇవ్వకుండా బిల్డింగ్ కూల్చివేతపై హైకోర్టును మాజీ ఎమ్మెల్యే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: గాజువాక జంక్షన్‌లో ఎలాంటి నోటీసు ఇవ్వకుండా బిల్డింగ్ కూల్చివేతపై హైకోర్టును మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆశ్రయించారు.  రాజకీయ దురుద్దేశంతోనే తన భవనాన్ని కూల్చి వేశారని ఆరోపించారు.  కోటీ 86 లక్షల నష్టం వాటిల్లిందని, దానిని అధికారులు చెల్లించాలని పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా ఎంపీ విజయసాయిరెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, జీవీఎంసీ కమిషనర్, విశాఖ పోలీస్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులను చేర్చారు. అందరిపైనా వ్యక్తిగతంగా పిటిషన్‌ను పల్లా శ్రీనివాస్ దాఖలు చేసారు.  నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు వారాల గడువు ఇచ్చింది. 

Updated Date - 2021-06-18T02:59:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising