ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పైడితల్లి అమ్మవారి తలయారి మృతి

ABN, First Publish Date - 2021-01-22T15:18:40+05:30

జిల్లాలోని విజయనగరం పట్టణంలో గల ప్రఖ్యాత పైడితల్లి అమ్మవారి ఆలయ తలయారి రామవరపు పైడిరాజు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: జిల్లాలోని విజయనగరం పట్టణంలో గల ప్రఖ్యాత పైడితల్లి అమ్మవారి ఆలయ తలయారి రామవరపు పైడిరాజు మృతి  చెందారు. పూర్వ కాలం నుంచి సిరిమానోత్సవాలు ఈ ఆలయంలో ఘనంగా జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను తిలకించడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ భక్తులందరికీ  పైడిరాజు సుపరిచితులే. అమ్మవారికి ప్రతిరోజు నిష్ఠగా పూజలు చేసేవారు. పూజారి మృతితో భక్తులు తీవ్ర ఆవేదన  చెందుతోన్నారు. 

Updated Date - 2021-01-22T15:18:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising