ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాదయాత్రకు పల్లె వందనం

ABN, First Publish Date - 2021-11-15T01:47:04+05:30

అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు ప్రకాశం జిల్లా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఊళ్లకుఊళ్లు తరలివచ్చి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు ప్రకాశం జిల్లా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఊళ్లకుఊళ్లు తరలివచ్చి సంఘీభావం తెలిపి పాదయాత్ర బృందంతో కలిసి నడుస్తున్నారు. పలు గ్రామాల్లో ఎదురేగి హారతులు ఇచ్చి, కొబ్బరి కాయలు కొట్టి, గుమ్మడి కాయలతో దిష్టి తీసి ఆహ్వానం పలకడంతోపాటు పూల వర్షం కురిపిస్తూ ఆదరిస్తున్నారు. ఈనెల 1న తుళ్లూరు నుంచి ప్రారంభమైన మహాపాదయాత్ర 14వ రోజైన ఆదివారం కొండపి నియోజకవర్గంలో 13 కి.మీ సాగింది. ఆ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి నేతృత్వంలో వేలాది మంది ప్రజలు యాత్రలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-15T01:47:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising