ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పి.గన్నవరం వైసీపీలో చందాల రచ్చ

ABN, First Publish Date - 2021-11-17T00:29:48+05:30

జిల్లాలోని పి.గన్నవరంలో వైసీపీ నాయకుల చందాల దందాపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పు గోదావరి: జిల్లాలోని పి.గన్నవరంలో వైసీపీ నాయకుల చందాల దందాపై రచ్చ జరుగుతోంది. పట్టణంలో కొన్నిరోజల క్రితం వైసీపీ ప్రతినిధి కుమార్తె వివాహం జరిగింది. ఆ వివాహానికి చందాలు వసూలు చేశారంటూ చెప్పిన వైసీపీ నేత కొండల్ రావు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చందాల దందాపై వైసీపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇసుక దందా, సెటిల్మెంట్లు, వసూళ్లతో వైసీపీ నేతలు బిజీగా ఉన్నారంటూ వీడియోలో వ్యాఖ్యానించారు. నగరం వ్యవసాయ మర్కెట్ కమిటీ కమిటీ చైర్మన్‌గా కొండల్ రావు పనిచేస్తున్నారు. 


Updated Date - 2021-11-17T00:29:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising