ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిహారంపై ప్రభుత్వాన్ని ఆదేశించండి: సాకే

ABN, First Publish Date - 2021-05-14T08:51:27+05:30

ఆసుపత్రులలో ఆక్సిజన్‌ సరఫరాలో నిర్లక్ష్యం కారణంగా మృతి చెందుతున్న కొవిడ్‌ బాధిత కుటుంబా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 13(అమరావతి): ఆసుపత్రులలో ఆక్సిజన్‌ సరఫరాలో నిర్లక్ష్యం కారణంగా మృతి చెందుతున్న కొవిడ్‌ బాధిత కుటుంబాలకు రూ.25 లక్షలు, కొవిడ్‌తో చనిపోయినవారి కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున ప్రభుత్వం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని మానవ హక్కుల సంఘం, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు కాంగ్రెస్‌ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ వినతి పత్రాలను పంపారు. 

Updated Date - 2021-05-14T08:51:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising