ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌లో ప్రజాభిప్రాయ సేకరణ: ఏపీఈఆర్‌సీ

ABN, First Publish Date - 2021-01-12T08:34:08+05:30

విద్యుత్‌ పంపిణీ సంస్థల ధరల ప్రతిపాదనలపై ఈసారి ప్రజాభిప్రాయ సేకరణను ఆన్‌లైన్‌ ద్వారా తీసుకోవాలని విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) నిర్ణయించిందని ఈపీడీసీఎల్‌ సీఎండీ నాగలక్ష్మి సెల్వమణి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 విశాఖపట్నం, జనవరి 11(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ పంపిణీ సంస్థల ధరల ప్రతిపాదనలపై ఈసారి ప్రజాభిప్రాయ సేకరణను ఆన్‌లైన్‌ ద్వారా తీసుకోవాలని విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) నిర్ణయించిందని ఈపీడీసీఎల్‌ సీఎండీ నాగలక్ష్మి సెల్వమణి తెలిపారు. విశాఖ కార్పొరేట్‌ కార్యాలయం లో ఇందుకోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆమె సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ప్రజాభిప్రాయాలను వీడియో సమావేశాల ద్వారా స్వీకరించనున్నట్టు చెప్పారు. 

Updated Date - 2021-01-12T08:34:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising