ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

ABN, First Publish Date - 2021-03-24T10:09:17+05:30

తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో నామినేషన్ల ఘట్టం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో నామినేషన్ల ఘట్టం మొదలైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కె.విజయానంద్‌ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. నామినేషన్ల దాఖలుకు చివరి గడువు ఈ నెల 30వ తేదీ. 31న వాటిని పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఏప్రిల్‌ 3వరకు గడువు ఉంది. ఏప్రిల్‌ 17న పోలింగ్‌, మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం ప్రకటిస్తారు. మే 4తో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

Updated Date - 2021-03-24T10:09:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising