ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రఘురామ పిటీషన్‌పై ప్రతివాదులకు నోటీసులు

ABN, First Publish Date - 2021-06-24T00:57:38+05:30

సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌పై రఘురామ వేసిన పిటీషన్‌పై ప్రతివాదులకు ఏపీ హైకోర్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌పై రఘురామ వేసిన పిటీషన్‌పై ప్రతివాదులకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌లో తమవైపు నుంచి వాదనలు వినిపించేందుకు అనుమతించాలని హైకోర్టులో రఘురామకృష్ణరాజు పిటీషన్ వేసారు. సరస్వతి పవర్‌కు ప్రభుత్వం ఇచ్చిన మైనింగ్ లీజు, నీటి సరఫరా అనుమతులను రద్దు చేయాలని రఘురామ కోరారు. సీబీఐ కేసులున్నాయని కోర్టుకు తెలపకుండా అనుమతులు తీసుకున్నారని రఘురామ పిటీషన్‌లో పేర్కొన్నారు. తదుపరి విచారణను మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.  

Updated Date - 2021-06-24T00:57:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising