ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబుకు నోటీసుల జారీపై తర్జనభర్జన

ABN, First Publish Date - 2021-05-10T14:37:22+05:30

కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసుల జారీపై పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. డీజీపీ ఆదేశాల కోసం కర్నూలు పోలీసులు వేచి చూస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసుల జారీపై పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. డీజీపీ ఆదేశాల కోసం కర్నూలు పోలీసులు వేచి చూస్తున్నారు. ఆదివారమే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు సన్నాహాలు చేశారు. డీజీపీ నుంచి ఆదేశాలు రాకపోవడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. లాయర్ సుబ్బయ్య ఫిర్యాదుతో చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదైంది. మరోవైపు కొత్త వైరస్‌పై మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై.. టీడీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. టీడీపీ నేతల ఫిర్యాదు ఆధారంగా మంత్రి అప్పలరాజుపై కూడా కేసులు నమోదు చేస్తారని సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Updated Date - 2021-05-10T14:37:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising