ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు

ABN, First Publish Date - 2021-03-04T08:47:55+05:30

నేడు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే కోటా ఎమెల్సీ స్థానాలకు వైసీపీ తరఫున ఆరుగురు అభ్యర్థులు గురువారం నామినేషన్లు వేయనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముందుగా సీఎం జగన్‌ను అభ్యర్థులు మహమ్మద్‌ ఇక్బాల్‌, సి.రామచంద్రయ్య, చల్లా భగీరథరెడ్డి, బల్లి కల్యాణ చక్రవర్తి, కరీమున్నీసా, దువ్వాడ శ్రీనివాస్‌ కలుస్తారు. అనంతరం వారు నేరుగా శాసనమండలి కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్లు సమర్పిస్తారు.

Updated Date - 2021-03-04T08:47:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising