ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దోచుకోవడమే పనిగా వైసీపీ పనిచేస్తుంది: చినరాజప్ప

ABN, First Publish Date - 2021-10-18T20:57:20+05:30

ఈ నెల 20న లోకేష్ పర్యటన ఉందని, అనకాపల్లిలో, పార్టీ కార్యాలయం ప్రారంభం సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు టీడీపీ నేత చినరాజప్ప తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఈ నెల 20న లోకేష్ పర్యటన ఉందని, అనకాపల్లిలో, పార్టీ కార్యాలయం ప్రారంభం సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు టీడీపీ నేత చినరాజప్ప తెలిపారు. త్వరలోనే ఉత్తరాంధ్ర సమస్యల పైన సమావేశం  అయ్యన్నపాత్రుడు, ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పారు. ఈనెల 26వ తేదీన విద్యుత్ పై నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. ఉత్తరాంధ్రలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ భూములు దోచుకోవడమే పనిగా వైసీపీ పనిచేస్తుందని మండిపడ్డారు. 

Updated Date - 2021-10-18T20:57:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising