ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముఖ్య అధికారులతో భేటీ కానున్న ఏపీ ఎస్ఈసీ

ABN, First Publish Date - 2021-02-28T18:30:28+05:30

నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఆదివారం విజయవాడలోని తన కార్యాలయానికి చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఆదివారం విజయవాడలోని తన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సాయంత్రం 3:30 గంటలకు ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు.


మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణ కోసం నిమ్మగడ్డ వరుస సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు గుర్తింపు కలిగిన, రిజిస్టర్‌ అయిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం 7 గంటల నుంచి 7:15 వరకు వారి నుండి సూచనలు, సలహాలు తీసుకుంటారు. కాగా అధికారులతో జరగనున్న ఈ సన్నాహక సమావేశానికి ఎస్‌ఈసీ కార్యాలయం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Updated Date - 2021-02-28T18:30:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising