ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిమ్మగడ్డ నియంతలా వ్యవహరిస్తున్నారు: మంత్రి శంకర్ నారాయణ

ABN, First Publish Date - 2021-02-06T18:12:16+05:30

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ నియంతలా వ్యవహరిస్తున్నారని రోడ్లు భవనాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ నియంతలా వ్యవహరిస్తున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ ఎస్ఈసీపై ధ్వజమెత్తారు. జిల్లాలోని పెనుకొండలో 50 పడకల ఆసుపత్రి పునర్ నిర్మాణ పనులకు భూమి పూజను మంత్రి నారాయణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగపరంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషనర్ దిగజారుడు వ్యవహారాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.


స్థానికక సంస్థల ఎన్నికలలో గ్రామపంచాయతీలను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే వాటిని కూడా తప్పుబట్టే స్థాయిలో ఎన్నికల కమిషనర్ ఉన్నారని మంత్రి శంకర్ నారాయణ ఆరోపించారు. 



Updated Date - 2021-02-06T18:12:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising