ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ కంటే మెరుగైన పీఆర్సీ ఇవ్వాలి

ABN, First Publish Date - 2021-03-24T09:46:26+05:30

తెలంగాణ కంటే మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కడప జిల్లా రైల్వేకోడూరులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్కు ప్రైవేటీకరణపై ఉద్యమిస్తాం: చంద్రశేఖర్‌రెడ్డి


రైల్వేకోడూరు, మార్చి 23: తెలంగాణ కంటే మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కడప జిల్లా రైల్వేకోడూరులో మంగళవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 30శాతం పీఆర్‌సీ ఇచ్చారని, ఆంధ్రాలో అంతకంటే ఎక్కువగా ఇవ్వాలని సీఎం జగన్‌ను కోరామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు ఉద్యోగుల ఉద్యమానికి అండగా ఉంటామని చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. 

Updated Date - 2021-03-24T09:46:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising