ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తగా 3,166 కేసులు.. 21 మంది మృతి

ABN, First Publish Date - 2021-07-08T08:04:05+05:30

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 83,885 శాంపిల్స్‌ను పరీక్షించగా 3,166 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 83,885 శాంపిల్స్‌ను పరీక్షించగా 3,166 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, కరోనాతో 21మంది చనిపోయారని వైద్యఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 19,11,231కి, మరణాల సంఖ్య 12,919కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,356 యాక్టివ్‌ కేసులున్నాయి. 

Updated Date - 2021-07-08T08:04:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising