ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తగా 1,747 కేసులు

ABN, First Publish Date - 2021-07-24T08:15:43+05:30

రాష్ట్రంలో కొత్తగా 1,747 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. గత 24 గంటల్లో 65,920 శాంపిల్స్‌ను పరీక్షించగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 1,747 మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. గత 24 గంటల్లో 65,920 శాంపిల్స్‌ను పరీక్షించగా.. ఈ మేరకు కేసులు నమోదైనట్టు వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. కరోనాతో మరో 14 మంది మృతిచెందినట్టు తెలిపింది. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య  19,50,339కి, మొత్తం మరణాల సంఖ్య 13,223కి పెరిగింది. 

Updated Date - 2021-07-24T08:15:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising