ఏపీలో కొత్తగా 1,145 కరోనా కేసులు
ABN, First Publish Date - 2021-09-12T02:03:58+05:30
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు హెల్త్ బులెటిన్
అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేసారు. ఏపీలో కొత్తగా 1,145 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 17 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం 20,28,795 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మొత్తం 19,987 మంది మరణించారు.
Updated Date - 2021-09-12T02:03:58+05:30 IST