ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీ బోర్డులోకి కొత్త సభ్యుడు

ABN, First Publish Date - 2021-10-21T09:40:44+05:30

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలిలో మరో కొత్త సభ్యుడి నియామకం జరిగింది. తమిళనాడుకు చెందిన వి. కృష్ణమూర్తిని సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రశాంతిరెడ్డితో రాజీనామా చేయించి కృష్ణమూర్తికి చోటు

తిరుమల, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలిలో మరో కొత్త సభ్యుడి నియామకం జరిగింది. తమిళనాడుకు చెందిన వి. కృష్ణమూర్తిని సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్థానంలో ఈ నియామకం చేపట్టినట్టు తెలిపింది. టీడీపీ హయాంలోను, గత పాలకమండలిలోను ఈయన బోర్డు సభ్యుడిగా ఉన్నారు.

Updated Date - 2021-10-21T09:40:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising