ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుబ్బారావు గుప్తాపై వైసీపీ నేతల దాడి హేయం: నేరేళ్ల సురేష్

ABN, First Publish Date - 2021-12-21T19:22:46+05:30

ప్రకాశం జిల్లాలో ఆర్యవైశ్యనేత సుబ్బారావు గుప్తాపై వైసీపీ నేతల దాడి చేయడం హేయమని జనసేన నేత నేరేళ్ల సురేష్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ప్రకాశం జిల్లాలో ఆర్యవైశ్యనేత సుబ్బారావు గుప్తాపై వైసీపీ నేతల దాడి చేయడం హేయమని జనసేన నేత నేరేళ్ల సురేష్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..గుంటూరులో సుబ్బారావుపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. పదవులు పొందిన ఆర్యవైశ్య నేతలు ఎందుకు పెదవి విప్పడం లేదని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలకు బలం ఉంటే పోలవరంపై, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై పోరాటం చేయాలని కోరారు. ఆర్యవైశ్యులపై దాడి చేయడంతో మీ బలాన్ని నిరూపించుకోలేరన్నారు.దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేరేళ్ల సురేష్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-21T19:22:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising