ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనుపర్తిపాడు వివాదంపై విచారణ చేస్తున్నాం: డీఎస్పీ

ABN, First Publish Date - 2021-10-29T03:10:36+05:30

జిల్లాలోని కనుపర్తిపాడు భూముల వివాదంపై విచారణ చేస్తున్నామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలోని కనుపర్తిపాడు భూముల వివాదంపై విచారణ చేస్తున్నామని రూరల్ డీఎస్పీ హరినాధ్‌రెడ్డి తెలిపారు. తమ భూమిలోకి కొందరు ప్రవేశించి ఫ్లెక్సీలు పెట్టారని బిరదవోలు విద్య ఫిర్యాదు చేసారని డీఎస్పీ పేర్కొన్నారు. దళితుల దగ్గర భూములకి సంబంధించిన పత్రాలు ఉంటే కోర్టులో తేల్చుకోవాలని సూచిస్తామని డీఎస్పీ తెలిపారు. లేనిపక్షంలో కేసు నమోదు చేస్తామని రూరల్ డీఎస్పీ హరినాధ్‌రెడ్డి పేర్కొన్నారు. 


 జిల్లాలోని నెల్లూరు రూరల్ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఓ స్థల వివాదంలో అకారణంగా తమ వారిపై పోలీసులు దాడి చేశారంటూ కనుపర్తిపాడుకి చెందిన పలువురు దళితులు ఆందోళన చేసారు. పోలీసు సిబ్బందిపై దాడికి ప్రయత్నం చేసారు. పీఎస్‌లోకి ఆందోళనకారులు చొచ్చుకెళ్లారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.  


Updated Date - 2021-10-29T03:10:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising