ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కలు నాటిన బీజేపీ నాయకులు

ABN, First Publish Date - 2021-07-27T03:40:56+05:30

కార్గిల్‌ దివస్‌ సందర్భంగా బీజేపీ నాయకులు సోమవారం తహసీల్దారు కార్యాలయ ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బీ

మొక్కలు నాటుతున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  మొక్కలు నాటిన బీజేపీ నాయకులు

  కోవూరు, జూలై 25 : కార్గిల్‌ దివస్‌ సందర్భంగా బీజేపీ నాయకులు సోమవారం తహసీల్దారు కార్యాలయ ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బీజేపీ మండల   కమిటీ అఽధ్యక్షుడు ఐనకోట రఘరామయ్య మాట్లాడుతూ మన సైనికుల ప్రతాపానికి కార్గిల్‌ యుద్ధం గుర్తుగా నిలిచిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కేతా పెంచలరెడ్డి,బేతిరెడ్డి నగేష్‌, సుంకర వెంకటేశ్వర్లు, పడవల సురేష్‌, నెల్లూరు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  


Updated Date - 2021-07-27T03:40:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising