ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ మానవహారం

ABN, First Publish Date - 2021-10-21T04:35:28+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణులు బుధవారం నగరంలో ర్యాలీ నిర్వహించాయి.

మానవహారం నిర్వహిస్తున్న వైసీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు (జడ్పీ), అక్టోబరు 20 : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ శ్రేణులు బుధవారం నగరంలో ర్యాలీ నిర్వహించాయి. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్‌చార్జి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో మాగుంట విగ్రహం వద్ద మానవహారం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకులు ఆరోగ్యకరమైన విమర్శలు చేయాలే తప్ప సంస్కార హీనంగా మాట్లాడకూడదన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పట్టాభి వ్యాఖ్యలు నీచమైనవని విమర్శించారు. పట్టాభి మాటలు టీడీపీవి కాదు అనుకుంటే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని, సీఎం జగన్మోహన్‌రెడ్డికి క్షమాపణలు చెప్పించాలని లేనిపక్షంలో చంద్రబాబు వాటికి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-10-21T04:35:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising