ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ జిల్లా నేతలకు సత్కారం

ABN, First Publish Date - 2021-07-09T02:39:12+05:30

టీడీపీ జిల్లా కమిటీలో చోటు దక్కించుకున్న మన్నవ రవిచంద్ర, బొగ్గవరపు శ్రీను, ఏగూరి చంద్రశేఖర్‌లను గురువారం టీడీపీ డివి

మన్నవ, శ్రీను, చంద్రశేఖర్‌లను అభినందిస్తున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలిటౌన్‌, జూలై8: టీడీపీ జిల్లా కమిటీలో చోటు దక్కించుకున్న మన్నవ రవిచంద్ర, బొగ్గవరపు శ్రీను, ఏగూరి చంద్రశేఖర్‌లను గురువారం టీడీపీ డివిజన్‌ కార్యాలయంలో అభినందన సత్కారం అందచేశారు. మాజీ జిల్లా కార్యదర్శి గుత్తికొండ కిషోర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్‌ మలిశెట్టి వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్‌ మాజీ రీజినల్‌ చైర్‌పర్సన్‌ గుంటుపల్లి శ్రీదేవి చౌదరిలు, టీడీపీ పార్లమెంట్‌ జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కాకి ప్రసాద్‌లు పాల్గొని  వారిని సత్కరించారు. కార్యక్రమంలో రూరల్‌ మండల అధ్యక్షుడు కోసూరు వెంకటేశ్వర్లు, నేతలు తటవర్తి వాసు, మల్లికార్జున రెడ్డి, దావులూరి దేవ, మంచాల ప్రసాద్‌,  తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-09T02:39:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising