ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలు ఆర్థికాభివృద్ది సాధించాలి

ABN, First Publish Date - 2021-10-30T03:30:09+05:30

మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని వెలుగు పీడీ సాంబశివారెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న వెలుగు పీడీ సాంబశివారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గూడూరు, అక్టోబరు 29: మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని వెలుగు పీడీ సాంబశివారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక వెలుగు కార్యాలయంలో డివిజన్‌ పరిధిలోని పొదుపు సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికాభివృద్దిని సాధించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీ శశిధర్‌, ఏపీడీ రాజు, మధుసూదన్‌, మురళీ, వసుంధరాదేవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T03:30:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising