ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద బాధితల కోసం విరాళాల సేకరణ

ABN, First Publish Date - 2021-11-28T03:58:07+05:30

జిల్లాలో వరద బాధితులను ఆదుకునేందుకు కావలి జేబీ డిగ్రీ కళాశాల ఫైనలియర్‌ విద్యార్థులు శనివారం కావలిలో విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.

వరద బాధితలకు విరాళాలు సేకరిస్తున్న జేబీ విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, నవంబరు 27: జిల్లాలో వరద బాధితులను ఆదుకునేందుకు కావలి జేబీ డిగ్రీ కళాశాల ఫైనలియర్‌ విద్యార్థులు శనివారం కావలిలో విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. స్థానిక జేబీ కళాశాల నుంచి పట్టణంలోని అన్ని జూనియర్‌, డిగ్రీ కళాశాలలతో పాటు కావలి ట్రంకురోడ్డులో కూడా విరాళాలు సేకరించారు. సేకరించిన విరాళాలను నెల్లూరు పరిసరాలలో వరద ముంపునకు గురైన ప్రాంతాలకు తామే వెళ్లి స్వయంగా గుర్తించి సరుకులను కొనుగోలు చేసి పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు షేక్‌.ఫయాజ్‌, ఫిరోజ్‌, గోపీకృష్ణ, మల్లికార్జున, ప్రవీణ్‌, గజేంద్ర, వంశీ, ఖాసిం తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-28T03:58:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising