ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలి

ABN, First Publish Date - 2021-05-01T04:10:01+05:30

కొవిడ్‌ మ రణాలు తగ్గించడంలో భాగంగా వెంటిలేటర్ల సంఖ్య భారీగా పెంచా లని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ కోరారు.

మాట్లాడుతున్న పాశిం సునీల్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరురూరల్‌, ఏప్రిల్‌ 30: కొవిడ్‌  మ రణాలు తగ్గించడంలో భాగంగా వెంటిలేటర్ల సంఖ్య భారీగా పెంచా లని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ కోరారు. శుక్రవారం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఆయన మాట్లాడుతూ కరోనా ఉధృతికి, ఎంతోమంది మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. స్థానిక ఏరి యా ఆసుపత్రిని కొవిడ్‌ సెంటర్‌గా మార్చి 100 పడకలతోపాటు ఆక్సిజన్‌, వెంటిలేటర్ల సదుపాయా న్ని కల్పించి మరణాల సంఖ్యను నియంత్రించాల న్నారు. అనంతరం టీడీపీ కౌంటింగ్‌ ఏజెంట్లకు సూచనలిచ్చారు. 

Updated Date - 2021-05-01T04:10:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising