ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరి పైరుకు కూలీల సమస్య

ABN, First Publish Date - 2021-05-21T04:06:06+05:30

మండల పరిధిలో వరినార్లు, పైర్లు ముమ్మరంగా సాగుతున్నా.. బాలారిష్టాలు మాత్రం రైతులను సతమతం చేస్తున్నాయి.

పైర్లు నాటుతున్న కూలీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఓ వైపు వేసవి ప్రతాపం.. మరోవైపు కరోనా భయం 


ఇందుకూరుపేట, మే 20 : మండల పరిధిలో వరినార్లు, పైర్లు ముమ్మరంగా  సాగుతున్నా.. బాలారిష్టాలు మాత్రం రైతులను సతమతం చేస్తున్నాయి. ముఖ్యంగా కూలీల సమస్య వెంటాడుతోంది. వేసవి ప్రతాపం ఓ వైపు, కరోనా భయం మరోవైపు ఉండడంతో పైర్లు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. వెంకటాచలం, తోటపల్లిగూడూరు, కోవూరు నియోజకవర్గం నుంచి వచ్చే కూలీలు కూడా ఇప్పుడు రావటం లేదు. ఈ భయాలతో పాటు ఆయా మండలాల్లో కూడా పైర్లు వేస్తుండటమే. ఒక్క ఇందుకూరుపేట మండలంలోనే వరుసగా 2వేల ఎకరాల నుంచి 5వేల ఎకరాల వరకు పైర్లు వేయవలసి ఉంది. ఈ నేపథ్యంలో నార్లు ముదిరిపోతాయనే ఆందోళన,  అలాగే సీజన్‌ తప్పుతుందేమోనన్న భయం అన్నదాతల్లో ఉంది. ఇప్పటికీ  మండలంలో దాదాపు ఆరేడు వందల ఎకరాల్లో కూడా పైర్లు పడలేదని రైతులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో కరోనా, కూలీల సమస్యతో కష్టాలు పడుతూ వారి కోసం వెతుకులాట ప్రారంభించటం మండలంలో కనిపిస్తుంది. 

Updated Date - 2021-05-21T04:06:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising