ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి కుటుంబానికి 50వేలు పరిహారం ఇవ్వాలి

ABN, First Publish Date - 2021-11-27T05:25:21+05:30

పెన్నానది వరద ముప్పుకు గురైన ప్రతి కుటుంబానికి రూ.50వేలు పరిహారం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుబల్లి మధు డిమాండ్‌ చేశారు.

వరద బాధితులను పరామర్శిస్తున్న రాష్ట్ర సీపీఎం నాయకుడు పెనుబల్లి మధు, నాయకులు .
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు


బుచ్చిరెడ్డిపాళెం, నవంబరు 26: పెన్నానది వరద ముప్పుకు గురైన ప్రతి కుటుంబానికి రూ.50వేలు పరిహారం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుబల్లి మధు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన పెన్నా వరద ముంపునకు గురైన  పెనుబల్లి, కాగులపాడు, దామరమడుగు గ్రామాలను పరిశీలించి, తీవ్రంగా నష్టపోయిన బాధితులను పరామర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టి తక్షణ సహాయం కింద రూ.10వేలు అందించాలన్నారు. వరదల్లో నష్టపోయిన ప్రతి రైతుకు ఆర్థిక సాయం, చేపలు, రొయ్యల గుంటలు రైతులను ఆదుకునేందుకు బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట సీపీఎం జిల్లా, మండల నాయకులు మూలం రమేష్‌, ఎం. మోహన్‌రావు, వెంకమరాజు, ముత్యాల గుర్నాధం, గండవరపు శ్రీనివాసులు, సురేష్‌, మాధవ్‌,  మల్లికార్జున, శ్రీనివాసులు, కృష్ణ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-11-27T05:25:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising