ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 6 లక్షల గుట్కాల స్వాధీనం

ABN, First Publish Date - 2021-01-22T05:12:52+05:30

ఎస్‌ఈబీ సీఐ మహ్మద్‌ జలీల్‌ తన బృందంతో గురువారం రాత్రి దాడులు నిర్వహించి నాయుడుపేట ఆర్మూగంనగర్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 6 లక్షల విలువైన 11,046 గుట్కాల సాచెట్లను స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న గుట్కాలపై మాట్లాడుతున్న ఎస్‌ఈబీ సీఐ జలీల్‌, పక్కన ఎస్‌ఐ శేషమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట, జనవరి 21 :  ఎస్‌ఈబీ సీఐ మహ్మద్‌ జలీల్‌ తన బృందంతో గురువారం రాత్రి దాడులు నిర్వహించి నాయుడుపేట ఆర్మూగంనగర్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 6 లక్షల విలువైన 11,046 గుట్కాల సాచెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఈబీ సీఐ మహ్మద్‌ జలీల్‌ మాట్లాడుతూ  కె. రాజ్యలక్ష్మి అక్రమంగా గుట్కా వ్యాపారం చేస్తున్నట్లు తమ నిఘాలో గుర్తించాచి దాడులు చేసి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆమె నిల్వచేసిన గుట్కా సాచెట్ల ఎంఆర్‌పీల ధర దాదాపు రూ. 2 లక్షలైనా వాటి విక్రయాలు మాత్రం దాదాపు రూ. 6 లక్షలకు  ఉంటాయని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. దాడుల్లో ఎస్‌ఈబీ ఎస్‌ఐ శేషమ్మ, సిబ్బంది బాబు సతీష్‌, ఎం. సురేష్‌, ఎం భాస్కర్‌, జీ రాజయ్య, రవిలు ఉన్నారు. 


Updated Date - 2021-01-22T05:12:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising