ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాక్టర్‌పై ప్రయాణించి.. వాగు దాటిన ఉద్యోగులు

ABN, First Publish Date - 2021-12-01T03:51:04+05:30

మండలంలోని వరికుం టపాడు వద్ద అలుగు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సోమశిల, ఉప్పలపాడు, ముస్తాపురం, పీకేపాడు గ్రామాలకు

ట్రాక్టరుపై వాగు దాటిన ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతసాగరం, నవంబరు 30 : మండలంలోని వరికుం టపాడు వద్ద అలుగు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సోమశిల, ఉప్పలపాడు, ముస్తాపురం, పీకేపాడు గ్రామాలకు వెళ్లలేని పరిస్ధితి నెలకొంది.  కాగా బుధవారం పింఛన్ల పంపిణీ ఉండడంతో  సచివాలయ ఉద్యోగులు  ట్రాక్టర్‌పై ప్రయాణించి వాగు అవతలి గట్టుకు చేరుకు న్నారు. వారు వాగు దాటేందుకు జడ్పీటీసీ సభ్యుడు రాపూరు వెంకటసుబ్బారెడ్డి సహకారం అందించారు.


Updated Date - 2021-12-01T03:51:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising