ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

ABN, First Publish Date - 2021-06-21T03:17:18+05:30

దేశం నుంచి కరోనాను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని బీజేవైఎం జిల్లా ఇన్‌చార్జి కొక్కిరి శ్రీనివాసులు పేర్కొన్నారు.

వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద అవగాహన కల్పిస్తున్న బీజేవైఎం నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలిటౌన్‌, జూన్‌ 20: దేశం నుంచి కరోనాను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని బీజేవైఎం జిల్లా ఇన్‌చార్జి కొక్కిరి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలో జరిగిన వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో కేంద్రాలను బీజేవైఎం నేతలు సందర్శించి వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కే.బ్రహ్మానందం, బీజేవైఎం నేతలు ఆళ్ల తిరుపతిరావు, మంద కిరణ్‌, అక్కిలగుంట జీవ, సవీంద్ర, షేక్‌ ఖాదర్‌బాషా, వెంకట్‌ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T03:17:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising