ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యమాలే శరణ్యం

ABN, First Publish Date - 2021-12-09T03:06:12+05:30

హామీలను నెరవేర్చేవరకు ఉద్యమిస్తామని ప్రభుత్వ ఉద్యోగులు హెచ్చరించారు.

తహసీల్దారు కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తున్న ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోట, డిసెంబరు 8 : హామీలను నెరవేర్చేవరకు ఉద్యమిస్తామని ప్రభుత్వ ఉద్యోగులు హెచ్చరించారు. తహసీల్దారు కార్యాలయం ఎదుట బుధవారం రెవెన్యూ, అంగన్‌వాడీ, సీఐటీయూ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన చేశారు.  పాదయాత్ర సమయంలో జగన్‌మోహన్‌ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చాక గాలికొదిలేశాడన్నారు.  ఆయా హామీలు నెరవేర్చకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. 

Updated Date - 2021-12-09T03:06:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising