ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెంగాళమ్మను దర్శించుకున్న టీటీడీ జేఈవో

ABN, First Publish Date - 2021-01-22T05:11:23+05:30

టీటీడీ జేఈవో సదా భార్గవి గురువారం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరిని దర్శించుకున్నారు.

జేఈవోకు ప్రసాదం అందజేస్తున్న ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూళ్లూరుపేట, జనవరి 21 :  టీటీడీ జేఈవో సదా భార్గవి గురువారం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆమెకు ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి స్వాగతం పలికి అమ్మణ్ణి దర్శనం చేయించి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మర్యాదలతో సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బైరి పార్థసారధిరెడ్డి,  ఉన్నారు.

Updated Date - 2021-01-22T05:11:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising