ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీకి నివాళి

ABN, First Publish Date - 2021-06-24T04:38:56+05:30

భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీకి బీజేపీ నాయకులు, కార్యకర్తలు నివాళి అర్పించారు. సూళ్లూరుపేటలో బుధవారం ముఖర్జీ వర్థంతిని నిర్వహించారు.

శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీకి నివాళులర్పిస్తున్న పార్టీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూళ్లూరుపేట, జూన్‌ 23 : భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీకి బీజేపీ నాయకులు, కార్యకర్తలు నివాళి అర్పించారు. సూళ్లూరుపేటలో బుధవారం ముఖర్జీ వర్థంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం  పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటారు. కార్యక్రమంలో  బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆరణి విజయభాస్కర్‌రెడ్డి, సీనియర్‌ నేత ఇమ్మానేని చెన్నకేశవరావు, బెజవాడ విజయమ్మ, తాటిపర్తి ఆదినారాయణ,  తన్నీరు శేషగిరిరావు, కిషన్‌రెడ్డి, కోటయ్య, మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T04:38:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising