ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

ABN, First Publish Date - 2021-01-22T05:15:07+05:30

మండలంలోని కొత్తగుంట సబ్‌స్టేషన్‌ సమీపంలో గురువారం కారును మోటార్‌ సైకిల్‌ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు బాలురు తీవ్రంగా గాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిట్టమూరు, జనవరి 21 : మండలంలోని కొత్తగుంట సబ్‌స్టేషన్‌ సమీపంలో గురువారం కారును మోటార్‌ సైకిల్‌ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. చెన్నై నుంచి మల్లాం వెళ్తున్న వ్యక్తులు సబ్‌స్టేషన్‌ వద్ద కారు నిలిపారు. మన్నెమాలకు చెందిన ముగ్గురు బాలురు మోటార్‌ సైకిల్‌పై వేగంగా వెళ్తూ కారును వెనుక నుంచి ఢీకొట్టడంతో  బాలురు గాయపడ్డారు. వారిని 108 వాహనంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.








Updated Date - 2021-01-22T05:15:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising