ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం బకాయిలు చెల్లించాలి

ABN, First Publish Date - 2021-06-20T03:24:07+05:30

ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ తిరుపతి, నెల్లూరు పార్లమెంటు పరిధిలోని తెలుగురైతు నాయకులు, రైతులు కలెక్టరేట్‌ ఎదుట శనివారం ధర్నా చేశారు.

ధర్నా చేస్తున్న తెలుగురైతు నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌ ఎదుట తెలుగురైతు నాయకుల ధర్నా 

నెల్లూరు(హరనాథపురం), జూన్‌ 19 : ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ తిరుపతి, నెల్లూరు పార్లమెంటు పరిధిలోని తెలుగురైతు నాయకులు, రైతులు కలెక్టరేట్‌ ఎదుట శనివారం ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, నెల్లూరు పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షులు రావూరి రాధాకృష్ణ నాయుడు, నెల్లూరు ప్రభాకర్‌నాయుడు, శ్రీహరి, మేదరమెట్ల కోదండరామ నాయుడు, రమేష్‌ నాయుడు, ఏలూరి కృష్ణారెడ్డి, మునుస్వామి, రవికుమార్‌, నాగార్జునరెడ్డి, చెండి రమణయ్య, పెంచల భాస్కర్‌రెడ్డి, ఎన్‌.రమేష్‌, ఎల్‌. ప్రభాకర్‌నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T03:24:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising