ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలు పరిష్కారించాలని టీచర్ల ధర్నా

ABN, First Publish Date - 2021-07-30T03:26:43+05:30

: పీఆర్‌సీ అమలు, సీపీఎస్‌ రద్దు తదితర సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో టీచర్లు ఆర్డీవో కార్యాలయం ఎదుట

ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న టీచర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట, జూలై 29 : పీఆర్‌సీ అమలు, సీపీఎస్‌ రద్దు తదితర సమస్యలను పరిష్కరించాలంటూ ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో టీచర్లు ఆర్డీవో కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి హజరత్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో  విద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదన్నారు.  ప్రధానంగా సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్దరించాలని, పీఆర్‌సీ నివేదికను వెల్లడించి 01-07-2018 నుంచి అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం, సభ్యులు శ్రీనివాసులు, తిరుపాల్‌, విజయసాయి, హరి, సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-30T03:26:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising