ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్ల అధ్వానంపై టీడీపీ నేతల నిరసన

ABN, First Publish Date - 2021-07-25T04:05:04+05:30

చిత్తూరు జిల్లా సత్యేవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం టీపీకోట పంచాయతీలో రోడ్లు అధ్వానంగా ఉండడంపై టీడీపీ నేతలు శనివారం వినూత్న నిరసన తెలిపారు.

అధ్వానరోడ్లపై మట్టి పోసి నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరురూరల్‌, జూలై 24: చిత్తూరు జిల్లా సత్యేవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం టీపీకోట పంచాయతీలో రోడ్లు అధ్వానంగా ఉండడంపై టీడీపీ నేతలు శనివారం వినూత్న నిరసన తెలిపారు. టీడీపీ తిరుపతిపార్లమెంటు అధ్యక్షుడు నరసింహయాదవ్‌, సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జి జడ్డా రాజశేఖర్‌, తిరుపతి, సూళ్లూరుపేట, వెంకటగిరి,  గూడూరు మాజీ ఎమ్మెల్యేలు సుగుణమ్మ, నెలవల సుబ్రహ్మణ్యం, కురుగొండ్ల రామకృష్ణ, పాశి సునీల్‌ కుమార్‌ రోడ్లను మట్టితో పూడ్చి, వరినాట్లు వేసి నిరసన తెలిపారు.

Updated Date - 2021-07-25T04:05:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising