ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మృతుల కుటుంబాలను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2021-06-20T03:19:16+05:30

కరోనా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కనీసం వారి కుటుంబాలకైనా అండగా నిలవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య పేర్కొన్నారు.

ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్నున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్డీవో కార్యాలయం ఎదుట టీడీపీ ధర్నా

నెల్లూరు(వెంకటేశ్వరపురం), జూన్‌ 19: కరోనా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కనీసం వారి కుటుంబాలకైనా అండగా నిలవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం నెల్లూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనాగేశ్వరావు, కప్పిర శ్రీనివాసులు, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T03:19:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising