ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను ఆదుకోవాలి : చెంచలబాబు

ABN, First Publish Date - 2021-12-03T03:44:03+05:30

మండలంలోని ఊటుకూరు, తక్కెళ్లపాడు, నందిగుంట గ్రామాల్లోని మినుము పంటను, చెరువులను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నెబోయిన చెంచలబాబుయాదవ్‌ గురువారం పరిశీలించారు.

పంటలు పరిశీలిస్తున్న చెంచలబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వింజమూరు, డిసెంబరు 2: మండలంలోని ఊటుకూరు, తక్కెళ్లపాడు, నందిగుంట గ్రామాల్లోని మినుము పంటను, చెరువులను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నెబోయిన చెంచలబాబుయాదవ్‌ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో మినుము పంట వర్షాలకు పూర్తిగా దెబ్బతిందని, దీనిపై వెంటనే ఆర్థికసాయం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. ఊటుకూరు, జువ్విగుంటపాళెం చెరువుకట్టలు ప్రమాదపుటంచున ఉన్నాయని, వాటిని యుద్ధప్రాతిపదికన బాగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గూడా నరసారెడ్డి, ఖాజామొహీద్దీన్‌, తోడిందుల వెంకటేశ్వర్లయాదవ్‌, నరేంద్ర, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-03T03:44:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising