ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం వెంటనే ఆర్కేపై కేసును ఉపసంహరించుకోవాలి: బీద రవిచంద్ర

ABN, First Publish Date - 2021-12-14T16:41:42+05:30

ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణపై కేసు నమోదు ఏపీలో కక్ష సాధింపులకు పరాకాష్ట అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణపై కేసు నమోదు ఏపీలో కక్ష సాధింపులకు పరాకాష్ట అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ స్నేహితుడిగా, జర్నలిస్టుగా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లడం కూడా నేరమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ఆర్కేపై కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో కక్షసాధింపులకి అడ్డూ అదుపు లేకుండా పోతోందని విమర్శించారు. స్నేహితుడిని పలకరించినా క్రిమినల్ కేసులు పెట్టేస్థాయికి వైసీపీ ప్రభుత్వం దిగజారిపోయిందని బీద రవిచంద్ర అన్నారు. 

Updated Date - 2021-12-14T16:41:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising